ఉదయగిరి నియోజకవర్గం లోని దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వేంచేసి యున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయ ఈవో గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు రెడ్డి వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నర్రవాడ ఈవో శ్రీనివాసులు రెడ్డి..!
ఉదయగిరి నియోజకవర్గం లోని దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వేంచేసి యున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయ ఈవో గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు రెడ్డి వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

