శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు ఒక రోజు ముందే పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చిన టిడిపి పట్టణ అధ్యక్షులు విజయకుమార్. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున లేదా ఒకరోజు ముందే పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని భారత దేశంలో ఎక్కడా లేని విధంగా 4000/-,6000/-,10000/-15000/- రూపాయలు అర్హులైన పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తూ ఉండాదని ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్నో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి పాలకమండలి సభ్యులు గాదిపాకల గోపీనాథ్, మధు, హర్ష సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన టిడిపి పట్టనాధ్యక్షుడు విజయ్ కుమార్
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు ఒక రోజు ముందే పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చిన టిడిపి పట్టణ అధ్యక్షులు విజయకుమార్. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున లేదా ఒకరోజు ముందే పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని భారత దేశంలో ఎక్కడా లేని విధంగా 4000/-,6000/-,10000/-15000/- రూపాయలు అర్హులైన పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తూ ఉండాదని ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్నో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి పాలకమండలి సభ్యులు గాదిపాకల గోపీనాథ్, మధు, హర్ష సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

