ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పథకం కింద సేవలను నిలిపివేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ మళ్లీ సేవలు పునరుద్ధరించనున్నాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం చెల్లించేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనితో రోగులకు మళ్లీ ఆరోగ్యశ్రీ సదుపాయం అందుబాటులోకి రానుంది.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పునరుద్ధరణ – ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వ చర్చలు సఫలం
ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పథకం కింద సేవలను నిలిపివేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ మళ్లీ సేవలు పునరుద్ధరించనున్నాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం చెల్లించేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనితో రోగులకు మళ్లీ ఆరోగ్యశ్రీ సదుపాయం అందుబాటులోకి రానుంది.

