Sunday, 7 December 2025
  • Home  
  • *ఎంపీ గారికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి కాంస్య ప్రతిమను బహుకరిస్తున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు
- మహబూబ్ నగర్

*ఎంపీ గారికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి కాంస్య ప్రతిమను బహుకరిస్తున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు

*ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి డీకే అరుణ గారిని వారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంఎన్ విజయకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో పండిత సమస్యలు ఎదుర్కొంటున్న వాటిపై సుదీర్ఘంగా మరియు రాష్ట్ర ఉపాధ్యాయుల్లో నెలకొన్న టెట్ ప్రతిస్తంభన పై కూడా చర్చించి అనంతరం ఆమెకు మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారి కాంస్య ప్రతిమను బహూకరించడం జరిగింది*

*ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి డీకే అరుణ గారిని వారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంఎన్ విజయకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో పండిత సమస్యలు ఎదుర్కొంటున్న వాటిపై సుదీర్ఘంగా మరియు రాష్ట్ర ఉపాధ్యాయుల్లో నెలకొన్న టెట్ ప్రతిస్తంభన పై కూడా చర్చించి అనంతరం ఆమెకు మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారి కాంస్య ప్రతిమను బహూకరించడం జరిగింది*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.