*ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి డీకే అరుణ గారిని వారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంఎన్ విజయకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో పండిత సమస్యలు ఎదుర్కొంటున్న వాటిపై సుదీర్ఘంగా మరియు రాష్ట్ర ఉపాధ్యాయుల్లో నెలకొన్న టెట్ ప్రతిస్తంభన పై కూడా చర్చించి అనంతరం ఆమెకు మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారి కాంస్య ప్రతిమను బహూకరించడం జరిగింది*

*ఎంపీ గారికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి కాంస్య ప్రతిమను బహుకరిస్తున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు
*ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి డీకే అరుణ గారిని వారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంఎన్ విజయకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో పండిత సమస్యలు ఎదుర్కొంటున్న వాటిపై సుదీర్ఘంగా మరియు రాష్ట్ర ఉపాధ్యాయుల్లో నెలకొన్న టెట్ ప్రతిస్తంభన పై కూడా చర్చించి అనంతరం ఆమెకు మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారి కాంస్య ప్రతిమను బహూకరించడం జరిగింది*

