Tuesday, 24 March 2026
  • Home  
  • ఎంపీడీవో కార్యాలయం వద్ద సీపీఐ నిరసన
- తిరుపతి

ఎంపీడీవో కార్యాలయం వద్ద సీపీఐ నిరసన

శ్రీకాళహస్తి లో ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంన్నారని,ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని నిరసిస్తూ ఎంపిడిఓ కి వినతి పత్రాన్ని అందించారు.రైతులకు సిపిఐ అండగా ఉంటుందని తెలియజేసారు.ఖరీఫ్ పంట మొదలుతున్న ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాళహస్తి లో ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంన్నారని,ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని నిరసిస్తూ ఎంపిడిఓ కి వినతి పత్రాన్ని అందించారు.రైతులకు సిపిఐ అండగా ఉంటుందని తెలియజేసారు.ఖరీఫ్ పంట మొదలుతున్న ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.