దుత్తలూరు మండలం ఎంపీడీఓ చెంచమ్మ ఆదేశాల మేరకు అన్ని గ్రామల్లో వీధి దీపాలు ఏర్పాటుకు శుక్రవారం చర్యలు చేపట్టారు ఆయా పంచాయతీలా కార్యదర్శిలకు ఈ మేరకు ఆదేశాల జారీ చేశారు స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా చెత్తకుప్పలు తొలగించాలని సూచించారు పారిశుధ్యం మెరుగు పరిచి బ్లీచింగ్ చల్లి మౌలీక వసతులు కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.



