శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్లోపల్లి గ్రామానికి వెళ్లే దారిలో హైవే నిర్మాణ పనులు జరిగి వాహన రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఏపీ టూరిజం ముందర బ్రిడ్జి నిర్మాణం కింద ఎండి గడ్డివాము ట్రాక్టర్లను నిలిపివేస్తున్నారు.దీనివల్ల తిరుపతి నుంచి కాళహస్తికి వేలాది వాహనాలు వస్తు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక్కడ కుడివైపున టర్న్ తీసుకోవాల్సి ఉంది.అయితే ఈ గడ్డివాము ట్రాక్టర్లను ఇక్కడ నిలిపివేయడం వల్ల వాహనదారులకు ముందర వచ్చే వాహనాలు కనిపించకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకుంటే బాగుంటుందని వాహనదారులు వాపోతున్నారు.

గడ్డివాము ట్రాక్టర్లను తొలగించండి
శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్లోపల్లి గ్రామానికి వెళ్లే దారిలో హైవే నిర్మాణ పనులు జరిగి వాహన రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఏపీ టూరిజం ముందర బ్రిడ్జి నిర్మాణం కింద ఎండి గడ్డివాము ట్రాక్టర్లను నిలిపివేస్తున్నారు.దీనివల్ల తిరుపతి నుంచి కాళహస్తికి వేలాది వాహనాలు వస్తు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక్కడ కుడివైపున టర్న్ తీసుకోవాల్సి ఉంది.అయితే ఈ గడ్డివాము ట్రాక్టర్లను ఇక్కడ నిలిపివేయడం వల్ల వాహనదారులకు ముందర వచ్చే వాహనాలు కనిపించకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకుంటే బాగుంటుందని వాహనదారులు వాపోతున్నారు.

