రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నందలూరు నడిబొడ్డున వెలసిన మగ్దమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈనెల 31-10- 2025నా హాజరుకావాలని మగ్దమ్ షావలి దర్గా చిన్న పీఠాధిపతి గురువులయ్య సయ్యద్ హైదర్ హుసేని మరియు దర్గా కమిటీ సభ్యులు అసిస్టెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ రామ్ నాథ్ హెగ్డేను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.

- E-పేపర్
ఉరుసు మహోత్సవాలకు ఏఎస్పిను ఆహ్వానించిన గురువులయ్య హైదర్
రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నందలూరు నడిబొడ్డున వెలసిన మగ్దమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈనెల 31-10- 2025నా హాజరుకావాలని మగ్దమ్ షావలి దర్గా చిన్న పీఠాధిపతి గురువులయ్య సయ్యద్ హైదర్ హుసేని మరియు దర్గా కమిటీ సభ్యులు అసిస్టెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ రామ్ నాథ్ హెగ్డేను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.

