విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యలు మరియు సమన్వయ కార్యక్రమాలపై చర్చ జరిగింది.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సమావేశం
విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యలు మరియు సమన్వయ కార్యక్రమాలపై చర్చ జరిగింది.

