Wednesday, 1 April 2026
  • Home  
  • ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సమావేశం
- ఎన్ టి ఆర్ జిల్లా

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సమావేశం

విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యలు మరియు సమన్వయ కార్యక్రమాలపై చర్చ జరిగింది.

విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యలు మరియు సమన్వయ కార్యక్రమాలపై చర్చ జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.