ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.
అన్నమయ్య జిల్లా /తిరుపతి జిల్లా నవంబర్ 08 ( మనం న్యూస్ ప్రతినిధి ) తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జనసేన అధినేత, అటవీ శాఖ మరియు డిప్యూటీ సీఎం కే.పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, తదితర నాయకులు పాల్గొన్నారు.


