అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మంగళవారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం పవన్ కళ్యాణ్ ని శాలువాతో సత్కరించి,శ్రీకాళహస్తిలోని గుడిమల్లం ఆలయం యొక్క చారిత్రక నేపథ్యం గురించి రూపొందించిన పుస్తకం అందించి ఆలయ విశిష్టత గురించి వివరించి,పురాతన గుడిమల్లం శివాలయం అభివృద్ధి కి సహకరించాలని కోరడం జరిగింది.

ఉప ముఖ్యమంత్రి ని కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మంగళవారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం పవన్ కళ్యాణ్ ని శాలువాతో సత్కరించి,శ్రీకాళహస్తిలోని గుడిమల్లం ఆలయం యొక్క చారిత్రక నేపథ్యం గురించి రూపొందించిన పుస్తకం అందించి ఆలయ విశిష్టత గురించి వివరించి,పురాతన గుడిమల్లం శివాలయం అభివృద్ధి కి సహకరించాలని కోరడం జరిగింది.

