రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ని శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ఎంపికైన కొట్టే సాయి ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

- తిరుపతి
ఉప ముఖ్యమంత్రి ని కలిసిన కొట్టె సాయి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ని శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ఎంపికైన కొట్టే సాయి ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

