గ్రామీణులు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పించే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. ఎంతో సదుద్దేశంతో దీనిని అందుబా టులోకి తీసుకురాగా కొందరు పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పనులకు రాకున్నా మస్టర్లలో హాజరు వేసుకుని నిధులు పక్కదారి పట్టిస్తున్నారు.ఈ నేపథ్యంలో వీటన్నింటికీ అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ చేపట్టింది. ప్రతి ఉపాధి కూలీ ముఖ చిత్రం ఆధారంగా ఈ కేవైసీకి చర్యలు తీసుకుంటోంది.దీనిద్వారా ఉపాధి కూలీలకు పనులు చూపేలా కృషి చేస్తోంది.e-Kyc ప్రక్రియ చేస్తున్న గోనెగండ్ల మండల ఉపాధి హామీ సిబ్బంది..

ఉపాధిహామీ పథకంలో తప్పనిసరిగా e-Kyc
గ్రామీణులు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పించే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. ఎంతో సదుద్దేశంతో దీనిని అందుబా టులోకి తీసుకురాగా కొందరు పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పనులకు రాకున్నా మస్టర్లలో హాజరు వేసుకుని నిధులు పక్కదారి పట్టిస్తున్నారు.ఈ నేపథ్యంలో వీటన్నింటికీ అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ చేపట్టింది. ప్రతి ఉపాధి కూలీ ముఖ చిత్రం ఆధారంగా ఈ కేవైసీకి చర్యలు తీసుకుంటోంది.దీనిద్వారా ఉపాధి కూలీలకు పనులు చూపేలా కృషి చేస్తోంది.e-Kyc ప్రక్రియ చేస్తున్న గోనెగండ్ల మండల ఉపాధి హామీ సిబ్బంది..

