అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనీ AITUC,CPI ఆధ్యర్యంలో ఆటో డ్రైవర్లు , హమాలీలు ఉదయగిరి హై స్కూలు నుంచి MRO కార్యాలయ వరకు ధర్నా నిర్వహించారు CPI , రాష్ట్ర కార్యదర్శి దామ అంకయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోవాలన్నారు ఆనంతరం MRO మోహన్ రావు కు వినతి పత్రం అందజేశారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఉదయగిరి లో ధర్నా నిర్వహించారు
అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనీ AITUC,CPI ఆధ్యర్యంలో ఆటో డ్రైవర్లు , హమాలీలు ఉదయగిరి హై స్కూలు నుంచి MRO కార్యాలయ వరకు ధర్నా నిర్వహించారు CPI , రాష్ట్ర కార్యదర్శి దామ అంకయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోవాలన్నారు ఆనంతరం MRO మోహన్ రావు కు వినతి పత్రం అందజేశారు.

