ఉదయగిరి మండలం లోనీ శకునాలపల్లి , పుల్లాయపల్లె గ్రామ పంచాయతీ లలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించడం దుర్మార్గం అని రైతు సంఘం జిల్లా నాయకులు కాకు వెంకటయ్య పేర్కోన్నారు మండలం పరిధిలోనీ కుర్రపల్లి బీసీ కాలనీలో ఆయా పంచాయతీల రైతులతో సమావేశం నిర్వహించారు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయా పంచాయతీలలో గ్రామాల సమీపాన గల ప్రభుత్వం భూములకు పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించడం దుర్మార్గంమన్నారు

ఉదయగిరి మండలం పరిధిలోని పరిశ్రమలకు భూములు కేటాయించడం దుర్మార్గం
ఉదయగిరి మండలం లోనీ శకునాలపల్లి , పుల్లాయపల్లె గ్రామ పంచాయతీ లలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించడం దుర్మార్గం అని రైతు సంఘం జిల్లా నాయకులు కాకు వెంకటయ్య పేర్కోన్నారు మండలం పరిధిలోనీ కుర్రపల్లి బీసీ కాలనీలో ఆయా పంచాయతీల రైతులతో సమావేశం నిర్వహించారు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయా పంచాయతీలలో గ్రామాల సమీపాన గల ప్రభుత్వం భూములకు పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించడం దుర్మార్గంమన్నారు

