ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సుభిక్షం నెలకొనాలని ఆకాంక్షించారు. ధర్మం, నిజాయితీ, న్యాయం అనే విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.
శ్రీరామనవమి పర్వదినం ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

ఉదయగిరి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి, పల్లాల కొండారెడ్డి
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సుభిక్షం నెలకొనాలని ఆకాంక్షించారు. ధర్మం, నిజాయితీ, న్యాయం అనే విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. శ్రీరామనవమి పర్వదినం ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

