శ్రీకాళహస్తి:ఏర్పేడు మండలం వికృత మాల గ్రామం లో ఉన్న శ్రీలక్ష్మి నరసింహ చరటబుల్ ట్రస్ట్ 3 వ వార్షికోత్సవం సందర్బంగా తిరుపతి యూత్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ వంశీ యాదవ్ చేస్తున్న సేవలను గుర్తించి వంశీ ని ఘనంగా శాలువాతో సత్కరించి,వెంకట లక్ష్మి,శ్రీధర్ చేతుల మీదగా అవార్డు అందజేశారు.ట్రస్ట్ ఫౌండర్ శైలజ మాట్లాడుతూ స్వేచ్ఛ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు.ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ అంగవైకల్యం తనకే గాని తన సేవ కి కాదని, 50 మంది వృద్ధులను,వికలాంగుల ను కన్న తల్లిగా,ఒక అక్కలా చూసుకుటున్న శ్రీ లక్ష్మి నరసింహ చారటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శైలజ కి మరియు ట్రస్ట్ సభ్యులకు 3 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తమ సేవ అవార్డు అందుకున్న స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ వంశీ యాదవ్
శ్రీకాళహస్తి:ఏర్పేడు మండలం వికృత మాల గ్రామం లో ఉన్న శ్రీలక్ష్మి నరసింహ చరటబుల్ ట్రస్ట్ 3 వ వార్షికోత్సవం సందర్బంగా తిరుపతి యూత్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ వంశీ యాదవ్ చేస్తున్న సేవలను గుర్తించి వంశీ ని ఘనంగా శాలువాతో సత్కరించి,వెంకట లక్ష్మి,శ్రీధర్ చేతుల మీదగా అవార్డు అందజేశారు.ట్రస్ట్ ఫౌండర్ శైలజ మాట్లాడుతూ స్వేచ్ఛ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు.ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ అంగవైకల్యం తనకే గాని తన సేవ కి కాదని, 50 మంది వృద్ధులను,వికలాంగుల ను కన్న తల్లిగా,ఒక అక్కలా చూసుకుటున్న శ్రీ లక్ష్మి నరసింహ చారటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శైలజ కి మరియు ట్రస్ట్ సభ్యులకు 3 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

