Friday, 6 February 2026
  • Home  
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రత్న కుమార్ కు సన్మానం
- తిరుపతి

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రత్న కుమార్ కు సన్మానం

శ్రీకాళహస్తి నియోజకర్గం ఏర్పేడు మండలం లోని రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు రత్న కుమార్ ను సర్పంచ్ చెంగల్ రాజు,జడ్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ బాలసరస్వతి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు.అనంతరం బాలసరస్వతి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల్లోని 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో రత్న కుమార్ వుండటం సంతోషంగా ఉందన్నారు.తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మ సార్ధకతకు గురు జ్ఞానాన్ని ఇస్తాడు అన్నారు.

శ్రీకాళహస్తి నియోజకర్గం ఏర్పేడు మండలం లోని రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు రత్న కుమార్ ను సర్పంచ్ చెంగల్ రాజు,జడ్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ బాలసరస్వతి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు.అనంతరం బాలసరస్వతి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల్లోని 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో రత్న కుమార్ వుండటం సంతోషంగా ఉందన్నారు.తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మ సార్ధకతకు గురు జ్ఞానాన్ని ఇస్తాడు అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.