శ్రీకాళహస్తి నియోజకర్గం ఏర్పేడు మండలం లోని రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు రత్న కుమార్ ను సర్పంచ్ చెంగల్ రాజు,జడ్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ బాలసరస్వతి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు.అనంతరం బాలసరస్వతి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల్లోని 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో రత్న కుమార్ వుండటం సంతోషంగా ఉందన్నారు.తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మ సార్ధకతకు గురు జ్ఞానాన్ని ఇస్తాడు అన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రత్న కుమార్ కు సన్మానం
శ్రీకాళహస్తి నియోజకర్గం ఏర్పేడు మండలం లోని రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు రత్న కుమార్ ను సర్పంచ్ చెంగల్ రాజు,జడ్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ బాలసరస్వతి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు.అనంతరం బాలసరస్వతి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల్లోని 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో రత్న కుమార్ వుండటం సంతోషంగా ఉందన్నారు.తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మ సార్ధకతకు గురు జ్ఞానాన్ని ఇస్తాడు అన్నారు.

