Tuesday, 9 December 2025
  • Home  
  • ఈ నెల 14న బుద్ద విహార్ లో అంబేడ్కర్ బౌద్ధ స్వీకరణ ఉత్సవాలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ నెల 14న బుద్ద విహార్ లో అంబేడ్కర్ బౌద్ధ స్వీకరణ ఉత్సవాలు

అమలాపురం, అక్టోబరు 12 (పున్నమి ప్రతినిధి) : అక్టోబర్ 14న 1956 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీరించి సుమారు 6 లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ దీక్ష మైదానంలో పూజ్య బంథే చంద్రబోధ్ సమక్షంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఒకే వ్యక్తి ఒకే దిక్కున ఒకే సమయంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం చారిత్రక సంఘటన ప్రపంచ బౌద్ధ దేశాల్లో ఈ ఘట్టం సార్వత్రికంగా నిలిచి పోయింది. భారతదేశంలో ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధం పునరుద్ధరించబడింది. అప్పటినుండి భారతదేశంలో బౌద్ధం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది బౌద్ధాన్ని ఆచరిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు త్రిరత్న బుద్ధ విహార్ అమలాపురంలో బౌద్ధ ఉపాసకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రిరత్న బుద్ధ విహార్ లో డి బి లోక్ మాట్లాడుతూ ఈ నెల 14వ తారీఖున బుద్ద విహార్ లో అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయని ఉదయం 9 గంటల నుండి పంచ శీల, త్రిసర్ణ పారాయణం జరుగుతుందని 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రముఖ బౌద్ధ ఉపాసకుల చే ప్రసంగాలు జరుగుతాయని,1 గంటల నుండి 2 గంటల వరకు బోజనాలు జరుగుతాయని, 3 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాసకులు కె రామమూర్తి, కాశీ వెంకట్రావు, రాంబోధి కాశీ జిల్లా బి ఎస్ ఐ అధ్యక్షులు,ములపర్తి సత్యనారాయణ, బి ఎస్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్,ఉండ్రు శ్యామలరావు, చిలకపాటి సాంబశివరావు, బాలయోగిశ్వరావు, గోసంగి సంపదరావు, ఉండ్రు రామకృష్ణ, ఈ కార్యక్రమానికి బౌద్ధ అభిమానులు, అంబేడ్కర్ వాదులు, హేతువాదులు, ప్రజాస్వామ్య వాదులు, పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొనాలని కోరుతున్నారు. ‌ ‌ ‌

అమలాపురం, అక్టోబరు 12 (పున్నమి ప్రతినిధి) :
అక్టోబర్ 14న 1956 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీరించి సుమారు 6 లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ దీక్ష మైదానంలో పూజ్య బంథే చంద్రబోధ్ సమక్షంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఒకే వ్యక్తి ఒకే దిక్కున ఒకే సమయంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం చారిత్రక సంఘటన ప్రపంచ బౌద్ధ దేశాల్లో ఈ ఘట్టం సార్వత్రికంగా నిలిచి పోయింది. భారతదేశంలో ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధం పునరుద్ధరించబడింది. అప్పటినుండి భారతదేశంలో బౌద్ధం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది బౌద్ధాన్ని ఆచరిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు త్రిరత్న బుద్ధ విహార్ అమలాపురంలో బౌద్ధ ఉపాసకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రిరత్న బుద్ధ విహార్ లో డి బి లోక్ మాట్లాడుతూ ఈ నెల 14వ తారీఖున బుద్ద విహార్ లో అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయని ఉదయం 9 గంటల నుండి పంచ శీల, త్రిసర్ణ పారాయణం జరుగుతుందని 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రముఖ బౌద్ధ ఉపాసకుల చే ప్రసంగాలు జరుగుతాయని,1 గంటల నుండి 2 గంటల వరకు బోజనాలు జరుగుతాయని, 3 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాసకులు కె రామమూర్తి, కాశీ వెంకట్రావు, రాంబోధి కాశీ జిల్లా బి ఎస్ ఐ అధ్యక్షులు,ములపర్తి సత్యనారాయణ, బి ఎస్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్,ఉండ్రు శ్యామలరావు, చిలకపాటి సాంబశివరావు, బాలయోగిశ్వరావు, గోసంగి సంపదరావు, ఉండ్రు రామకృష్ణ, ఈ కార్యక్రమానికి బౌద్ధ అభిమానులు, అంబేడ్కర్ వాదులు, హేతువాదులు, ప్రజాస్వామ్య వాదులు, పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొనాలని కోరుతున్నారు. ‌ ‌ ‌

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.