విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి)
డాక్టర్* *మల్ల* విజయప్రసాద్. ఆదేశాల మేరకు 57వ వార్డులో దుర్గాపురం గ్రామంలో కోటి. సంతకాలు* మొట్టమొదటి ఎంబిబిఎస్ స్టూడెంట్ సంతకం పెట్టడం జరిగింది కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజవర్గ వాలంటరీ విభాగ అధ్యక్షుడు కోడ. ధనరాజు, వాణిజ్య విభాగ అధ్యక్షుడు గుణేశ్వరరావు , మాజీ సర్పంచి ఈశ్వర్ రావు , అప్పల రాజు , రామ రెడ్డిగారు, చిన్ని , శివాజీ , మణి , కాశి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


