NTR జిల్లా, విజయవాడ, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
ఈ దసరా నవరాత్రులకు విజయవాడలో నిర్వహించబోతున్న విజయవాడ ఉత్సవ్ కు విచ్చేయవలసిందిగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని ఆహ్వానించి, ఈరోజు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవ్ ద్వారా విజయవాడ కళలు, సాంస్కృతిక వైభవం దేశవ్యాప్తంగా చాటే విధంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలపడం జరిగింది…


