ఈరోజు నిర్మల్ రూరల్ మండలంలో మూటపూర్ మరియు వెంగ్వా పేట్ గ్రామాలలో PACS ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా బీమ్ రెడ్డి గారు ప్రారంభించినారు.ఈ కార్యక్రమంలో DCSO నర్సయ్య, ఆత్మ చైర్మన్ రాంరెడ్డి గారు,మూటపూర్ పాక్స్ చైర్మన్ బోండ్ల గంగాధర్ గారు,మంజులపూర్ పాక్స్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారు,మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్ గారు మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, మండల తహసీల్దార్ రైతులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు నిర్మల్ రూరల్ మండలంలో మూటపూర్ మరియు వెంగ్వా పేట్ గ్రామాలలో PACS ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు
ఈరోజు నిర్మల్ రూరల్ మండలంలో మూటపూర్ మరియు వెంగ్వా పేట్ గ్రామాలలో PACS ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా బీమ్ రెడ్డి గారు ప్రారంభించినారు.ఈ కార్యక్రమంలో DCSO నర్సయ్య, ఆత్మ చైర్మన్ రాంరెడ్డి గారు,మూటపూర్ పాక్స్ చైర్మన్ బోండ్ల గంగాధర్ గారు,మంజులపూర్ పాక్స్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారు,మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్ గారు మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, మండల తహసీల్దార్ రైతులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

