పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెంట్ మండల పరిధిలో ఇనామ్ గూడ చెరువులో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయని సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. పోలీసులు, ఇతర శాఖల సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని నిమజ్జనాలను ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు. 3 అడుగుల కంటే ఎక్కువ ఉన్న మొత్తం 303 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు.

ఇనామ్గూడ చెరువులో ప్రశాంతంగా నిమజ్జనం: అబ్దుల్లాపూర్ మెంట్ సీఐ అశోక్ రెడ్డి
పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెంట్ మండల పరిధిలో ఇనామ్ గూడ చెరువులో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయని సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. పోలీసులు, ఇతర శాఖల సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని నిమజ్జనాలను ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు. 3 అడుగుల కంటే ఎక్కువ ఉన్న మొత్తం 303 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు.

