( పున్నమి)* 09:దుత్తలూరు
దుత్తలూరు మండలo లోని నర్రవాడ గ్రామంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కలిగి ఇటీవల మృతి చెందిన కుటుంబానికి ప్రమాద బీమా నగదును తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం అందజేశారు. తెదేపా సభ్యత్వం కలిగిన వారిని ఆదుకునేందుకు ***గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ సహకారంతో దుత్తలూరు మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండేలా గురువారెడ్డి మరియు నర్రవాడ మాజీ సర్పంచ్ మల్లంపాటి* గురవయ్య నాయుడు * ఆదేశాల మేరకు…….. మండలంలోని నర్రవాడ గ్రామానికి చెందిన *సవరం* వెంగయ్య* మృతిచెందగా నామిని అయినటువంటి ఆయన భార్య *సవరం లక్ష్మమ్మ కు రూ.5లక్షలు అందజేశారు*. కార్యక్రమంలో మాదాల తిమ్మయ్య ధారపనేని చెన్నకేశవులు తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


