Tuesday, 24 March 2026
  • Home  
  • ఇటీవల దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోతున్న కారణంగా,
- విశాఖపట్నం

ఇటీవల దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోతున్న కారణంగా,

విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) అదేవిధంగా రైతు బజార్లో మొబైల్స్, పర్సులు, డబ్బులు ఎక్కువగా దొంగతనం జరుగుతున్న కారణంగా ఈరోజు మర్రిపాలెం రైతు బజార్ వద్ద west crime CI . అయిన ఎం చంద్రమౌళి , ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి దొంగతనాల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు తమ విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు, మనీ పర్సులు ఇతర విలువైన వస్తువులు అన్ని దొంగతనాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలో మరియు ఆడవారు బయటకు వెళ్ళేటప్పుడు చైన్ స్నాచింగ్ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ . అందరికీ తెలియపరచడం జరిగింది.

విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి)

అదేవిధంగా రైతు బజార్లో మొబైల్స్, పర్సులు, డబ్బులు ఎక్కువగా దొంగతనం జరుగుతున్న కారణంగా
ఈరోజు మర్రిపాలెం రైతు బజార్ వద్ద west crime CI . అయిన ఎం చంద్రమౌళి , ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి దొంగతనాల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా ప్రజలు తమ విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు, మనీ పర్సులు ఇతర విలువైన వస్తువులు అన్ని దొంగతనాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలో మరియు ఆడవారు బయటకు వెళ్ళేటప్పుడు చైన్ స్నాచింగ్ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ .
అందరికీ తెలియపరచడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.