విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి)
అదేవిధంగా రైతు బజార్లో మొబైల్స్, పర్సులు, డబ్బులు ఎక్కువగా దొంగతనం జరుగుతున్న కారణంగా
ఈరోజు మర్రిపాలెం రైతు బజార్ వద్ద west crime CI . అయిన ఎం చంద్రమౌళి , ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి దొంగతనాల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా ప్రజలు తమ విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు, మనీ పర్సులు ఇతర విలువైన వస్తువులు అన్ని దొంగతనాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలో మరియు ఆడవారు బయటకు వెళ్ళేటప్పుడు చైన్ స్నాచింగ్ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ .
అందరికీ తెలియపరచడం జరిగింది.


