అక్టోబర్ 31, నిర్మల్, పున్నమి ప్రతినిధి :భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, అజేయ నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగానిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలోడీసీసీ అధ్యక్షులు శ్రీ కూచాడి శ్రీహరి రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీహరి రావు గారు మాట్లాడుతూ“ఇందిరా గాంధీ గారు భారత రాజకీయ చరిత్రలో ఒక అజరామరమైన నాయకురాలు. దేశం కోసం త్యాగం చేసిన ధైర్యవంతురాలు.
ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కుచాడి శ్రీహరిరావు
అక్టోబర్ 31, నిర్మల్, పున్నమి ప్రతినిధి :భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, అజేయ నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగానిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలోడీసీసీ అధ్యక్షులు శ్రీ కూచాడి శ్రీహరి రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీహరి రావు గారు మాట్లాడుతూ“ఇందిరా గాంధీ గారు భారత రాజకీయ చరిత్రలో ఒక అజరామరమైన నాయకురాలు. దేశం కోసం త్యాగం చేసిన ధైర్యవంతురాలు.

