Sunday, 29 March 2026
  • Home  
  • ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కుచాడి శ్రీహరిరావు
- ఆంధ్రప్రదేశ్

ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కుచాడి శ్రీహరిరావు

అక్టోబర్ 31, నిర్మల్, పున్నమి ప్రతినిధి :భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, అజేయ నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగానిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలోడీసీసీ అధ్యక్షులు శ్రీ కూచాడి శ్రీహరి రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీహరి రావు గారు మాట్లాడుతూ“ఇందిరా గాంధీ గారు భారత రాజకీయ చరిత్రలో ఒక అజరామరమైన నాయకురాలు. దేశం కోసం త్యాగం చేసిన ధైర్యవంతురాలు.

అక్టోబర్ 31, నిర్మల్, పున్నమి ప్రతినిధి :భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, అజేయ నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగానిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలోడీసీసీ అధ్యక్షులు శ్రీ కూచాడి శ్రీహరి రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీహరి రావు గారు మాట్లాడుతూ“ఇందిరా గాంధీ గారు భారత రాజకీయ చరిత్రలో ఒక అజరామరమైన నాయకురాలు. దేశం కోసం త్యాగం చేసిన ధైర్యవంతురాలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.