సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ఆసక్తి గల వారు మీరే స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు.
సచివాలయ ఉద్యోగుల ద్వారానే కాకుండా, ప్రజలే స్వయంగా సర్వే పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం జరిగినది.
https://gsws-nbm.ap.gov.in/BM/workfromhome
ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది.
OTP ఎంటర్ చేశాక సర్వే ఓపెన్ అవుతుంది.
మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయవలెను.
తర్వాత మెయిల్ id ఎంటర్ చేయవలెను.(Mail OTP తప్పనిసరి కాదు)
ఆ తర్వాత చదివిన కోర్సు,సబ్జెక్ట్స్,కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి,percentage/GPA వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలెను.
ముఖ్య గమనిక
10th, ఇంటర్ మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.


