ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ అంత కలిగి ఉండాలని, డబ్బు వినియోగం, పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానం ఉన్న 1930 లేదా పోలీస్ స్టేషన్ కు సంప్రదించాలని తెలిపారు. ఎంఎస్ఎంఈ లోన్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు నేహా గోయల్ (ఐడిఏఎస్), క్రిటి జోషి (ఐఆర్ఎస్), గౌతమ్ పటేల్ (ఐఎస్ఎస్), అనిమేష్ సింగ్ (ఐఏ &ఏఎస్), మహిపాల్ దాన్(ఐపీఓఎస్), ఎంఎస్ఎంఈ డిస్టిక్ మేనేజర్ పృథ్వీరాజ్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న, సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వినోద్ మరియు గ్రామస్తులు హాజరయ్యారు.

ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ అంత కలిగి ఉండాలని, డబ్బు వినియోగం, పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానం ఉన్న 1930 లేదా పోలీస్ స్టేషన్ కు సంప్రదించాలని తెలిపారు. ఎంఎస్ఎంఈ లోన్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు నేహా గోయల్ (ఐడిఏఎస్), క్రిటి జోషి (ఐఆర్ఎస్), గౌతమ్ పటేల్ (ఐఎస్ఎస్), అనిమేష్ సింగ్ (ఐఏ &ఏఎస్), మహిపాల్ దాన్(ఐపీఓఎస్), ఎంఎస్ఎంఈ డిస్టిక్ మేనేజర్ పృథ్వీరాజ్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న, సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వినోద్ మరియు గ్రామస్తులు హాజరయ్యారు.

