Friday, 27 March 2026
  • Home  
  • ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
- ఆదిలాబాదు

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామంలో ఇంద్రవెల్లి సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం కౌన్సిలర్ వెంకట్ గౌడ్, అశ్విన్ నిర్వహించారు. వినియోగ దారుల రక్షణ కొరకు బ్యాంకులు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, కేవైసీ చేసుకోవాలని తెలిపారు. ఇన్స్యూరెన్స్ పథకాలు ఆర్థిక భరోసాగా ఉంటాయని తెలిపారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన పథకాల గురించి వివరించారు. డిజిటల్ పేమెంట్స్ గురించి తెలిపారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి మడావి నాందేవ్, గ్రామ పటేల్ మాణిక్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామంలో ఇంద్రవెల్లి సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం కౌన్సిలర్ వెంకట్ గౌడ్, అశ్విన్ నిర్వహించారు. వినియోగ దారుల రక్షణ కొరకు బ్యాంకులు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, కేవైసీ చేసుకోవాలని తెలిపారు. ఇన్స్యూరెన్స్ పథకాలు ఆర్థిక భరోసాగా ఉంటాయని తెలిపారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన పథకాల గురించి వివరించారు. డిజిటల్ పేమెంట్స్ గురించి తెలిపారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి మడావి నాందేవ్, గ్రామ పటేల్ మాణిక్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.