Wednesday, 18 February 2026
  • Home  
  • ఆర్టిఐ బలోపేతానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ
- కుమురం భీమ్ ఆసిఫాబాద్

ఆర్టిఐ బలోపేతానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కనర్గాం గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు జాడి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆర్టీఐ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ సమాచారం పొందడం ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, సహ చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం పారదర్శకత సాధ్యమన్నారు. ఆర్టిఐ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహా చట్ట రక్షణకు, దరఖాస్తుదారుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్,భారత్, వికాస్, బాబూరావు, అనిరుద్ ,ప్రణీత్,వంశీ,చిన్న పాల్గొన్నారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కనర్గాం గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు జాడి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆర్టీఐ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ సమాచారం పొందడం ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, సహ చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం పారదర్శకత సాధ్యమన్నారు. ఆర్టిఐ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహా చట్ట రక్షణకు, దరఖాస్తుదారుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్,భారత్, వికాస్, బాబూరావు, అనిరుద్ ,ప్రణీత్,వంశీ,చిన్న పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.