శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 20 వ తేదీ నుండి స్వామి అమ్మవార్ల అభిషేకం మరియు మహాన్యాస పూర్వక ఏకాదశ, రుద్రాభిషేకం,మృత్యుంజయ స్వామి అభిషేకాలను చేసుకోదలచిన భక్తులు ఆన్లైన్లో నమోదుచేసుకోగలరని దేవస్థానం ఈవో బాపిరెడ్డి తెలియజేశారు.భక్తులు https://www.aptemples.org వెబ్సైట్ ద్వారా అభిషేక టిక్కెట్లు పొందాలని ఆయన అన్నారు.ఆన్లైన్లో అభిషేకం టిక్కెట్లు నమోదు చేసుకున్న భక్తుల యొక్క ఆధార్ కార్డ్ మరియు ఇతర వివరాలు కౌంటర్ నందు పరిశీలించిన తరువాతే భక్తులను అభిషేకమునకు అనుమతించబడునని తెలియజేశారు.

ఆన్ లైన్ లో ముక్కంటి అభిషేక టికెట్లు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 20 వ తేదీ నుండి స్వామి అమ్మవార్ల అభిషేకం మరియు మహాన్యాస పూర్వక ఏకాదశ, రుద్రాభిషేకం,మృత్యుంజయ స్వామి అభిషేకాలను చేసుకోదలచిన భక్తులు ఆన్లైన్లో నమోదుచేసుకోగలరని దేవస్థానం ఈవో బాపిరెడ్డి తెలియజేశారు.భక్తులు https://www.aptemples.org వెబ్సైట్ ద్వారా అభిషేక టిక్కెట్లు పొందాలని ఆయన అన్నారు.ఆన్లైన్లో అభిషేకం టిక్కెట్లు నమోదు చేసుకున్న భక్తుల యొక్క ఆధార్ కార్డ్ మరియు ఇతర వివరాలు కౌంటర్ నందు పరిశీలించిన తరువాతే భక్తులను అభిషేకమునకు అనుమతించబడునని తెలియజేశారు.

