శ్రీకాళహస్తిలో ని సీఐటీయూ కార్యాలయంలో ఈ నెల 15 న ఆటో కార్మికుల కలెక్టరేట్ ముట్టడి గోడ పత్రికలను విడుదల చేసారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిలా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం వలన ఆటో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ,వారికి ప్రభుత్వం వాహన మిత్ర పథకం క్రింద తక్షణమే 25 వేలు ఆర్థిక సాయం అందివ్వాలని డిమాండ్ చేశారు.యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైంది ప్రశ్నించారు.ఆటో కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఆటో కార్మికులను ఆదుకోండి: సీఐటీయూ
శ్రీకాళహస్తిలో ని సీఐటీయూ కార్యాలయంలో ఈ నెల 15 న ఆటో కార్మికుల కలెక్టరేట్ ముట్టడి గోడ పత్రికలను విడుదల చేసారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిలా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం వలన ఆటో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ,వారికి ప్రభుత్వం వాహన మిత్ర పథకం క్రింద తక్షణమే 25 వేలు ఆర్థిక సాయం అందివ్వాలని డిమాండ్ చేశారు.యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైంది ప్రశ్నించారు.ఆటో కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

