Wednesday, 11 February 2026
  • Home  
  • ఆకుమల్ల రహీమ్ సేవలకు గుర్తింపుగా కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డు
- Blog

ఆకుమల్ల రహీమ్ సేవలకు గుర్తింపుగా కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డు

వార్షికోత్సవ సందర్భముగా విజయవాడ లోనీ తుమ్మల్లపల్లి కళాక్షత్రం లో జరిగిన కార్యక్రమం లో దేశం కోసం, సమాజం కోసం, జాతి కోసం మంచి సేవలు చేసిన ముస్లిం వ్యక్తులని, సంస్థ లను కొందరిని గుర్తించి ఆల్ మదద్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ ఆకుమల్ల రహీమ్ సేవలను గుర్తించి కంపెనీన్శిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ అనే అవార్డు తొ సన్మానించి మెమంటోను, సర్టిఫికెట్ ను ఇంతియాజ్ ఐఏఎస్ మాజీ మరియు మోటివేషన్ స్పీకర్ బ్రదర్ సిరాజ్ చేతుల మీదుగా అందించి సత్కరించడం జరిగింది అని ఆకుమల్ల రహీమ్ తెలిపారు. మా సేవలను గుర్తించి అవార్డు ఇచ్చి గౌరవించినందుకు కంపెనీన్శిప్ గ్రూప్ సభ్యులందరికి ధన్యవాదములు తెలుపుతూ సమాజహితం కొరకు సేవలు చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని ప్రోత్సహించే విధముగా చేయడం వలన భవిష్యత్ లో ఇంకా ఎక్కువ ఉత్సహం తొ సేవలు అందించడానికి ఉపయోగ పడుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో N MD ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయ శాఖ మంత్రివర్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొలిటికల్ పర్సనల్ సెక్రటరీ టీ డి జనార్దన్ గుంటూరు ఈస్ట్ MLA నసీర్ అహమ్మద్ మాజీ ఐఏఎస్ ఇంటియాజ్ బ్రదర్ సిరాజ్ కంపెనీన్శిప్ ఫౌండర్ షబ్బీర్ మరియు వారి టీమ్ సభ్యులు పాల్గొన్నారు

వార్షికోత్సవ సందర్భముగా విజయవాడ లోనీ తుమ్మల్లపల్లి కళాక్షత్రం లో జరిగిన కార్యక్రమం లో దేశం కోసం, సమాజం కోసం, జాతి కోసం మంచి సేవలు చేసిన ముస్లిం వ్యక్తులని, సంస్థ లను కొందరిని గుర్తించి ఆల్ మదద్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ ఆకుమల్ల రహీమ్ సేవలను గుర్తించి కంపెనీన్శిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ అనే అవార్డు తొ సన్మానించి మెమంటోను, సర్టిఫికెట్ ను ఇంతియాజ్ ఐఏఎస్ మాజీ మరియు మోటివేషన్ స్పీకర్ బ్రదర్ సిరాజ్ చేతుల మీదుగా అందించి సత్కరించడం జరిగింది అని ఆకుమల్ల రహీమ్ తెలిపారు. మా సేవలను గుర్తించి అవార్డు ఇచ్చి గౌరవించినందుకు కంపెనీన్శిప్ గ్రూప్ సభ్యులందరికి ధన్యవాదములు తెలుపుతూ సమాజహితం కొరకు సేవలు చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని ప్రోత్సహించే విధముగా చేయడం వలన భవిష్యత్ లో ఇంకా ఎక్కువ ఉత్సహం తొ సేవలు అందించడానికి ఉపయోగ పడుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో N MD ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయ శాఖ మంత్రివర్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొలిటికల్ పర్సనల్ సెక్రటరీ టీ డి జనార్దన్ గుంటూరు ఈస్ట్ MLA నసీర్ అహమ్మద్ మాజీ ఐఏఎస్ ఇంటియాజ్ బ్రదర్ సిరాజ్ కంపెనీన్శిప్ ఫౌండర్ షబ్బీర్ మరియు వారి టీమ్ సభ్యులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.