అనంతసాగరం మండలం: అనంతసాగరం పోలీస్ స్టేషన్ నందు అవార్డ్ ఎన్.జి.ఓ వారి ఆధ్యంరంలో రిలయన్స్ ఫౌండేషన్ వారిచే 70 మాస్కులు ఎస్సై ప్రభాకర్ గారికి స్టేషన్ సిబ్బందికి పంపిణీీ చేయడం జరిగినది. తమ సిబ్బందికిి మాస్కులు పంపిణీీ చేసి నందుకు ఎస్ఐ గారు కృతజ్ఞతలు తెలిపేరు. ఈ కార్యక్రమంలో అవార్డ్ ఎన్ .జి. వో స్టాఫ్ డి.శరత్ బాబు.కె.వాసు హాజరయ్యరు.