రాజోలు మండలంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలను మంగళవారం అర్ధరాత్రి రాజోలు నియోజకవర్గ ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపిడివో కె వెంకటేశ్వరరావు లతో కల్సి పరిశీలించినట్లు రాజోలు తాసీల్ధార్ సిహెచ్ భాస్కర్ తెలిపారు. ఈ పరిశీలనలో తాసీల్ధార్ సీహెచ్ భాస్కర్ తో పాటుగా రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రెహమాన్, విఆర్వోలు కూడా వున్నారు.

అర్ధరాత్రి తుఫాన్ పునరావాస కేంద్రాలను పరిశీలించిన MRO MPDO సర్పంచ్
రాజోలు మండలంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలను మంగళవారం అర్ధరాత్రి రాజోలు నియోజకవర్గ ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపిడివో కె వెంకటేశ్వరరావు లతో కల్సి పరిశీలించినట్లు రాజోలు తాసీల్ధార్ సిహెచ్ భాస్కర్ తెలిపారు. ఈ పరిశీలనలో తాసీల్ధార్ సీహెచ్ భాస్కర్ తో పాటుగా రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రెహమాన్, విఆర్వోలు కూడా వున్నారు.

