నందలూరు గత వారంలో నందలూరు అరుంధతి వాడలో పాఠశాల సర్పాలు నిలయమని దినపత్రికలో పచురితం అయినది.అందులో భాగంగా నందలూరు మండల జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు జనసైనికులు అరుంధతి వాడలోని పాఠశాలను తనిఖీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా జనసేన నాయకులు కొట్టే శ్రీహరి మాట్లాడుతూ ఈ పాఠశాల ప్రహారి గోడ అన్నమయ్య వరదల్లో కొట్టుకోపోయింది అని గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పాఠశాలలోని సమస్యపై జనసేన నాయకులుగా మేము స్పదించం కాని గత వైకాపా ప్రభుత్వం కాని అప్పటి వైకాపా నాయకులు కాని అస్సలు పట్టించుకొలేదు.కాని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజ ప్రభుత్వం అధికారంలో వుంది.ఇక్కడ పాఠశాల ప్రహరీ నిర్మాణం కొరకై సంబంధిత విద్యాశాఖ అధికారులతో మాట్లడతాం ఈ ప్రహరి గొడ నిర్మాణం జరిగేలా తమవంతు కృషి చేస్తామని అరుంధతి వాడలోని విద్యార్థుల తల్లిదండ్రులకు హామి కొట్టే శ్రీ హరి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర జనసేన నాయకులు డాల,ఎద్దుల నరసింహ,భాస్కర్,హరి, నాగరాజు,రమేష్,సుధాకర్, తదితరులు జనసైనికులు యువకులు పాల్గొన్నారు

అరుంధతి వాడ పాఠశాలను తనిఖీ చేసిన జనసేన నాయకులు కొట్టే శ్రీహరి
నందలూరు గత వారంలో నందలూరు అరుంధతి వాడలో పాఠశాల సర్పాలు నిలయమని దినపత్రికలో పచురితం అయినది.అందులో భాగంగా నందలూరు మండల జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు జనసైనికులు అరుంధతి వాడలోని పాఠశాలను తనిఖీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా జనసేన నాయకులు కొట్టే శ్రీహరి మాట్లాడుతూ ఈ పాఠశాల ప్రహారి గోడ అన్నమయ్య వరదల్లో కొట్టుకోపోయింది అని గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పాఠశాలలోని సమస్యపై జనసేన నాయకులుగా మేము స్పదించం కాని గత వైకాపా ప్రభుత్వం కాని అప్పటి వైకాపా నాయకులు కాని అస్సలు పట్టించుకొలేదు.కాని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజ ప్రభుత్వం అధికారంలో వుంది.ఇక్కడ పాఠశాల ప్రహరీ నిర్మాణం కొరకై సంబంధిత విద్యాశాఖ అధికారులతో మాట్లడతాం ఈ ప్రహరి గొడ నిర్మాణం జరిగేలా తమవంతు కృషి చేస్తామని అరుంధతి వాడలోని విద్యార్థుల తల్లిదండ్రులకు హామి కొట్టే శ్రీ హరి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర జనసేన నాయకులు డాల,ఎద్దుల నరసింహ,భాస్కర్,హరి, నాగరాజు,రమేష్,సుధాకర్, తదితరులు జనసైనికులు యువకులు పాల్గొన్నారు

