అరకులోయ మండలం బస్కి పంచాయతీ, బస్కి గ్రామంలో రచ్చబండ నిర్మాణ పనులకు వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, సర్పంచ్ పాడి రమేష్ లు శంకుస్థాపన చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి రచ్చబండ నిర్మాణానికి లక్ష రూపాయలు కేటాయించినట్లు సర్పంచ్ పాడి రమేష్ తెలిపారు. రచ్చబండ అందుబాటులోకి వస్తే గ్రామానికి సంబందిన సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేయడానికి బాగుంటుందని వైస్ ఎంపీపీ రామన్న అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

అరకు: రచ్చబండ నిర్మాణానికి శంకుస్థాపన
అరకులోయ మండలం బస్కి పంచాయతీ, బస్కి గ్రామంలో రచ్చబండ నిర్మాణ పనులకు వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, సర్పంచ్ పాడి రమేష్ లు శంకుస్థాపన చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి రచ్చబండ నిర్మాణానికి లక్ష రూపాయలు కేటాయించినట్లు సర్పంచ్ పాడి రమేష్ తెలిపారు. రచ్చబండ అందుబాటులోకి వస్తే గ్రామానికి సంబందిన సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేయడానికి బాగుంటుందని వైస్ ఎంపీపీ రామన్న అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

