శుభ్రమైన త్రాగునీటి వలన ఆరోగ్యంగా ఉంటామని పాడేరు ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ తెలిపారు. బుధవారం అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ జితేంద్ర శర్మ తో కలసి ఆర్వో ప్లాంటు ప్రారంభించిన సంధర్బంగా పీఓ మాట్లాడారు. విద్యార్ధినిలు త్రాగునీటికి ఆర్వో ప్లాంట్ వాటర్ ను వినియోగించాలని ప్రిన్సిపల్ చలపతి రావు తెలిపారు. కళాశాలకు ఆర్వో ప్లాంట్ మంజూరు చేసినందు జిల్లా కలెక్టర్ కు, పీఓ కు, యూనిబ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ కు ప్రిన్సిపల్ చలపతిరావు కృతజ్ఞతలు తెలిపారు.

అరకు మహిళ డిగ్రీ కళాశాలలో ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన పీఓ
శుభ్రమైన త్రాగునీటి వలన ఆరోగ్యంగా ఉంటామని పాడేరు ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ తెలిపారు. బుధవారం అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ జితేంద్ర శర్మ తో కలసి ఆర్వో ప్లాంటు ప్రారంభించిన సంధర్బంగా పీఓ మాట్లాడారు. విద్యార్ధినిలు త్రాగునీటికి ఆర్వో ప్లాంట్ వాటర్ ను వినియోగించాలని ప్రిన్సిపల్ చలపతి రావు తెలిపారు. కళాశాలకు ఆర్వో ప్లాంట్ మంజూరు చేసినందు జిల్లా కలెక్టర్ కు, పీఓ కు, యూనిబ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ కు ప్రిన్సిపల్ చలపతిరావు కృతజ్ఞతలు తెలిపారు.

