Monday, 23 March 2026
  • Home  
  • అరకులోయ లో ఐక్యత యాత్ర: మై భారత్ విశాఖపట్నం డీడీ
- అల్లూరి సీతారామరాజు

అరకులోయ లో ఐక్యత యాత్ర: మై భారత్ విశాఖపట్నం డీడీ

సర్ధార్‌ వల్లభ భాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా వచ్చే వారం అల్లూరి జిల్లా అరకులోయ లో ఐక్యత యాత్ర నిర్వహిస్తున్నట్లు మై భారత్ విశాఖపట్నం డీడీ జి మహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐక్యత యాత్ర అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ట్రైబల్ మ్యూజియం వరకు ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు పి వి సత్యన్నారాయణ హజరవుతారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ పీవోలు పి నాగబాబు వై విజయలక్ష్మి ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత ఆర్ లీలా ప్రసాద్ పాల్గొన్నారు.

సర్ధార్‌ వల్లభ భాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా వచ్చే వారం అల్లూరి జిల్లా అరకులోయ లో ఐక్యత యాత్ర నిర్వహిస్తున్నట్లు మై భారత్ విశాఖపట్నం డీడీ జి మహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐక్యత యాత్ర అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ట్రైబల్ మ్యూజియం వరకు ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు పి వి సత్యన్నారాయణ హజరవుతారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ పీవోలు పి నాగబాబు వై విజయలక్ష్మి ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత ఆర్ లీలా ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.