అమలాపురం, అక్టోబరు 21 (పున్నమి ప్రతినిధి) ;
అమలాపురం పట్టణం ముమ్మిడివరం గేట్ సెంటర్లోని శ్రీ లలితా రైస్ స్టోర్స్ పై సివిల్ సప్లై అధికారులు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి తనిఖీలు చేశారు.
ఏడు బస్తాలు పిడిఎస్ రేషన్ బియ్యం స్వాధీనం…పట్టించుకొని రెవెన్యూ అధికారులు

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
అమలాపురం లో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి తనిఖీలు
అమలాపురం, అక్టోబరు 21 (పున్నమి ప్రతినిధి) ; అమలాపురం పట్టణం ముమ్మిడివరం గేట్ సెంటర్లోని శ్రీ లలితా రైస్ స్టోర్స్ పై సివిల్ సప్లై అధికారులు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి తనిఖీలు చేశారు. ఏడు బస్తాలు పిడిఎస్ రేషన్ బియ్యం స్వాధీనం…పట్టించుకొని రెవెన్యూ అధికారులు

