అమరావతిని కాపాడుకొందాం

    0
    105

    పలమనేరు, జులై4, 2020(పున్నిమి విలేకరి): రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు, ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన ఆందోళనలు నేటికి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సంఘీభావంగా అమరావతిని కాపాడుకొందాంని నిరసన చేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుట్టి,బ్రహ్మయ్య,శ్రీధర్,గిరి,మదన్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.