ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి మాతృమూర్తి అన్వర్ జాన్ మరణవార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన సతీమణి మేకపాటి శాంతి కుమారి నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అజీజ్ తో పాటు కుటుంబ సభ్యులను ధైర్యం చెబుతూ ఈ క్లిష్ట సమయంలో తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. మృతురాలి సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

అబ్దుల్ అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన మేకపాటి దంపతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి మాతృమూర్తి అన్వర్ జాన్ మరణవార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన సతీమణి మేకపాటి శాంతి కుమారి నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అజీజ్ తో పాటు కుటుంబ సభ్యులను ధైర్యం చెబుతూ ఈ క్లిష్ట సమయంలో తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. మృతురాలి సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

