Tuesday, 24 March 2026
  • Home  
  • అబుదాబిలో క్షిపణి శకలాలు తగిలి భారతీయుడికి గాయాలు
- జాతీయ అంతర్జాతీయ

అబుదాబిలో క్షిపణి శకలాలు తగిలి భారతీయుడికి గాయాలు

అబుదాబిలోని అల్ షహామా ప్రాంతంలో బాలిస్టిక్ క్షిపణి శకలాలు తగలడంతో ఒక భారత జాతీయుడు గాయపడ్డాడు. బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న అనంతరం ఒక ప్రాంతంలో శకలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడికి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది.

అబుదాబిలోని అల్ షహామా ప్రాంతంలో బాలిస్టిక్ క్షిపణి శకలాలు తగలడంతో ఒక భారత జాతీయుడు గాయపడ్డాడు. బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న అనంతరం ఒక ప్రాంతంలో శకలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడికి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.