Wednesday, 11 February 2026
  • Home  
  • అఫ్గానిస్థాన్లో భూకంప మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది ఇప్పటివరకు 800 మంది చనిపోయారని
- జాతీయ అంతర్జాతీయ

అఫ్గానిస్థాన్లో భూకంప మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది ఇప్పటివరకు 800 మంది చనిపోయారని

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @అఫ్గానిస్థాన్లో భూకంపం: 2500 మందికి గాయాలయ్యాయని అక్కడి ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. భూకంప బాధితులకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కునార్ ప్రావిన్స్ ప్రజలకు హెల్ప్ చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని తాలిబన్ ప్రభుత్వం అభ్యర్థించింది.

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @అఫ్గానిస్థాన్లో భూకంపం:

2500 మందికి గాయాలయ్యాయని అక్కడి ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు.

భూకంప బాధితులకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది.

కునార్ ప్రావిన్స్ ప్రజలకు హెల్ప్ చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని తాలిబన్ ప్రభుత్వం అభ్యర్థించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.