సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @అఫ్గానిస్థాన్లో భూకంపం:
2500 మందికి గాయాలయ్యాయని అక్కడి ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు.
భూకంప బాధితులకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది.
కునార్ ప్రావిన్స్ ప్రజలకు హెల్ప్ చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని తాలిబన్ ప్రభుత్వం అభ్యర్థించింది.


