Friday, 27 March 2026
  • Home  
  • అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
- జయశంకర్ భూపాలపల్లి

అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెస్క్యూ మైన్ లో దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక భూపాలపల్లి పట్టణ ప్రజలు ముఖ్యంగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు విచ్చేసి ఆ అమ్మవారి ప్రసాదించినటువంటి ప్రసాదాన్ని ఆరగించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రసాదం దొరకడం కూడా చాలా అదృష్టకరమైన విషయం అని అమ్మవారి కృప నియోజకవర్గ ప్రజలపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అన్నారు. Video: https://youtube.com/shorts/4l1pNUOAIT8?si=wzqxFes86J523hqc

స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెస్క్యూ మైన్ లో దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక భూపాలపల్లి పట్టణ ప్రజలు ముఖ్యంగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు విచ్చేసి ఆ అమ్మవారి ప్రసాదించినటువంటి ప్రసాదాన్ని ఆరగించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రసాదం దొరకడం కూడా చాలా అదృష్టకరమైన విషయం అని అమ్మవారి కృప నియోజకవర్గ ప్రజలపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అన్నారు.

Video: https://youtube.com/shorts/4l1pNUOAIT8?si=wzqxFes86J523hqc

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.