Tuesday, 24 March 2026
  • Home  
  • అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెంటయ్య
- నిజామాబాద్

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెంటయ్య

నిజాంబాద్ జిల్లా: పున్నమి ప్రతినిధి దూపం అంజనేయలు: అమ్మానాన్న అనాథ సేవ ట్రస్ట్ అన్నా నగర్ కాలనీ పోచారం ఘట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో గల సంస్థకు నిజాంబాద్ జిల్లా బోధన్ మండలం పెంట కుర్దు గ్రామ క్యాంప్ వాస్తవ్యులు పామ్మి రాజశేఖర్ రెడ్డి, వారి సతీమణి కీర్తి శిష్యులు నాగ సరస్వతమ్మ, వారి జ్ఞాపకార్థం వారి కుమారులు సంతోష్ రెడ్డి, జయరాం రెడ్డి, తన వంతు సహకారం అందించినట్లు వారి కుమారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా తన సహాయం కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రస్టు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెంటయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

నిజాంబాద్ జిల్లా: పున్నమి ప్రతినిధి దూపం అంజనేయలు: అమ్మానాన్న అనాథ సేవ ట్రస్ట్ అన్నా నగర్ కాలనీ పోచారం ఘట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో గల సంస్థకు నిజాంబాద్ జిల్లా బోధన్ మండలం పెంట కుర్దు గ్రామ క్యాంప్ వాస్తవ్యులు పామ్మి రాజశేఖర్ రెడ్డి, వారి సతీమణి కీర్తి శిష్యులు నాగ సరస్వతమ్మ, వారి జ్ఞాపకార్థం వారి కుమారులు సంతోష్ రెడ్డి, జయరాం రెడ్డి, తన వంతు సహకారం అందించినట్లు వారి కుమారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా తన సహాయం కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రస్టు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెంటయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.