రైల్వేకోడూరు పట్టణం బలిజవీధిలో ఉన్న శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ ద్వారా 19వ గురువారం “కీర్తిశేషులు అడ్లూరు సునీత జ్ఞాపకార్థం అడ్లూరు సుబ్బరామరాజు” కుటుంబసభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం వద్ద కమిటీ సభ్యులు మరియు దాతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ కళ్యాణ మండపం ద్వారా చేపట్టామని ప్రతి గురువారం ఈ అన్నదాన కార్యక్రమం శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం వద్ద నిర్వహిస్తామని తెలియజేశారు., ఈ అన్నదాన కార్యక్రమానికి ఒకవేళ దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారి పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.అమ్మవారు అనుగ్రహిస్తే నిత్య అన్నదానం చేయాలనె తన ఆకాంక్షను బత్యాల ఈ సందర్భంగా వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దాతలు మరియు భక్తులు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల
రైల్వేకోడూరు పట్టణం బలిజవీధిలో ఉన్న శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ ద్వారా 19వ గురువారం “కీర్తిశేషులు అడ్లూరు సునీత జ్ఞాపకార్థం అడ్లూరు సుబ్బరామరాజు” కుటుంబసభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం వద్ద కమిటీ సభ్యులు మరియు దాతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ కళ్యాణ మండపం ద్వారా చేపట్టామని ప్రతి గురువారం ఈ అన్నదాన కార్యక్రమం శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం వద్ద నిర్వహిస్తామని తెలియజేశారు., ఈ అన్నదాన కార్యక్రమానికి ఒకవేళ దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారి పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.అమ్మవారు అనుగ్రహిస్తే నిత్య అన్నదానం చేయాలనె తన ఆకాంక్షను బత్యాల ఈ సందర్భంగా వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దాతలు మరియు భక్తులు పాల్గొన్నారు.

