శ్రీకాళహస్తి పట్టణం నాలుగో వార్డ్ శాంతినగర్ లో పారిశుధ్య కార్మికులు కాలువలలోని చెత్తను తొలగించి ఎక్కడ చెత్త కుప్పలు అక్కడే వదిలిపెట్టి వెళ్లడంతో వాటిని పందులు సైతం స్వైర విహారం చేస్తూ చెత్తను రోడ్ల మీదకు తీసుకొని వెళ్లి పడేస్తున్నాయి.అక్కడ ప్రజలు అటుగా వెళ్ళాలి అంటే ఇబ్బంది పడుతున్నారు.చెత్త కుప్పలు తీయకపోవడం వలన దోమలు,పురుగు వారి ఇళ్లలోకి వెళ్తున్నాయి అని మున్సిపల్ సిబ్బంది పట్టించుకొని వాటిని శుభ్రపరచాలని స్థానికులు కోరుతున్నారు.మున్సిపల్ కమిషనర్ స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా,ప్రజారోగ్యం పై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

అధ్వానంగా పారిశుధ్యం ..
శ్రీకాళహస్తి పట్టణం నాలుగో వార్డ్ శాంతినగర్ లో పారిశుధ్య కార్మికులు కాలువలలోని చెత్తను తొలగించి ఎక్కడ చెత్త కుప్పలు అక్కడే వదిలిపెట్టి వెళ్లడంతో వాటిని పందులు సైతం స్వైర విహారం చేస్తూ చెత్తను రోడ్ల మీదకు తీసుకొని వెళ్లి పడేస్తున్నాయి.అక్కడ ప్రజలు అటుగా వెళ్ళాలి అంటే ఇబ్బంది పడుతున్నారు.చెత్త కుప్పలు తీయకపోవడం వలన దోమలు,పురుగు వారి ఇళ్లలోకి వెళ్తున్నాయి అని మున్సిపల్ సిబ్బంది పట్టించుకొని వాటిని శుభ్రపరచాలని స్థానికులు కోరుతున్నారు.మున్సిపల్ కమిషనర్ స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా,ప్రజారోగ్యం పై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

