Friday, 27 March 2026
  • Home  
  • అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి
- ఆంధ్రప్రదేశ్

అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప బయట ప్రయాణాలు మానుకోండి ప్రభుత్వ హెచ్చరికలు దృశ్య అందరూ జాగ్రత్తలు పాటించాలి.. ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం : మోంతా తుఫాను వల్ల రానున్న 4 రోజులు పాటు (27,28,29,30) భారీ వర్షాలు బలమైన గాలులు ఏర్పడే అవకాశం ఉన్నందున అధికారులు, నియోజక వర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ప్రభుత్వం వారి హెచ్చరికల దృశ్య అందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలను చేయవద్దని అన్నారు. ఏ విధమైన అత్యవసర పరిస్థితులు ఉన్నాయెడల ఎమ్మెల్యే కార్యాలయం నెంబర్లు 90145 68555, 94410 10095 లకు సంప్రదించవచ్చునని అన్నారు.

అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి

అవసరమైతే తప్ప బయట ప్రయాణాలు మానుకోండి ప్రభుత్వ హెచ్చరికలు దృశ్య అందరూ జాగ్రత్తలు పాటించాలి.. ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం : మోంతా తుఫాను వల్ల రానున్న 4 రోజులు పాటు (27,28,29,30) భారీ వర్షాలు బలమైన గాలులు ఏర్పడే అవకాశం ఉన్నందున అధికారులు, నియోజక వర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ప్రభుత్వం వారి హెచ్చరికల దృశ్య అందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలను చేయవద్దని అన్నారు. ఏ విధమైన అత్యవసర పరిస్థితులు ఉన్నాయెడల ఎమ్మెల్యే కార్యాలయం నెంబర్లు 90145 68555, 94410 10095 లకు సంప్రదించవచ్చునని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.