Thursday, 5 February 2026
  • Home  
  • సర్వధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించలి కె.తారిఖ్ అహ్మద్
- ఆంధ్రప్రదేశ్

సర్వధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించలి కె.తారిఖ్ అహ్మద్

  డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా,పున్నమి న్యూస్,రిపోర్టర్ కిరణ్:ప్రపంచ శాంతి స్థాపన కొరకు అందరిని ప్రేమించు–ఎవ్వరినీ ద్వేషించకు అనే నినాదం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా వారు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పర్యటించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ డైరెక్టర్,జాతీయ ప్రెస్ & మీడియా ఇన్చార్జ్ కె.తారిఖ్ అహ్మద్ మాట్లాడుతూ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీని హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ (అ.స) 1889 సంత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ పట్టణంలో స్థాపించి నేడు ఈ కమ్యూనిటీ 200కు పైగా దేశాలలో వ్యాపించి ధార్మిక యుద్ధాలకు ముగింపు పలికి,రక్తపాతాన్ని ఆపి,సమానత్వం,న్యాయం మరియు మత సామరస్యంతో కూడిన నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తోందన్నారు.ప్రపంచం నేడు చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడం మన అందరి బాధ్యతన్నారు.అందుకోసం మేధావులు, విద్యావేత్తల సలహాలను తీసుకుని శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు,శాంతి సమ్మేళనాలు,సెమినార్లు,చర్చాగోష్టులు నిర్వహిస్తునన్నారు.సర్వధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించినప్పుడే ప్రపంచంలో శాంతి స్థాపించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఇన్ఛార్జి ముహమ్మద్ సిరాజ్ అహ్మద్,నూరుల్ ఇస్లాం ప్రజా సంబంధాల ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ముహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా, ముహమ్మద్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.  

 

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా,పున్నమి న్యూస్,రిపోర్టర్ కిరణ్:ప్రపంచ శాంతి స్థాపన కొరకు అందరిని ప్రేమించు–ఎవ్వరినీ ద్వేషించకు అనే నినాదం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా వారు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పర్యటించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ డైరెక్టర్,జాతీయ ప్రెస్ & మీడియా ఇన్చార్జ్ కె.తారిఖ్ అహ్మద్ మాట్లాడుతూ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీని హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ (అ.స) 1889 సంత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ పట్టణంలో స్థాపించి నేడు ఈ కమ్యూనిటీ 200కు పైగా దేశాలలో వ్యాపించి ధార్మిక యుద్ధాలకు ముగింపు పలికి,రక్తపాతాన్ని ఆపి,సమానత్వం,న్యాయం మరియు మత సామరస్యంతో కూడిన నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తోందన్నారు.ప్రపంచం నేడు చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడం మన అందరి బాధ్యతన్నారు.అందుకోసం మేధావులు, విద్యావేత్తల సలహాలను తీసుకుని శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు,శాంతి సమ్మేళనాలు,సెమినార్లు,చర్చాగోష్టులు నిర్వహిస్తునన్నారు.సర్వధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించినప్పుడే ప్రపంచంలో శాంతి స్థాపించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఇన్ఛార్జి ముహమ్మద్ సిరాజ్ అహ్మద్,నూరుల్ ఇస్లాం ప్రజా సంబంధాల ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ముహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా, ముహమ్మద్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

oplus_1026

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.